...

2 views

రాజ రాజేశ్వరి..
దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి... ..

దేవీ పురం అనే గ్రామంలో ..
శరన్నవరాత్రులు.. మొదలై క్రమంగా
చివరి నాటికి శ్రీ రాజ రాజేశ్వరి..
అలంకారం రోజు..

అమ్మవారి గుడి ముందు ఓ అంధ దంపతులు.. యాచిస్తూ ఉంటారు...
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నుంచే
వాళ్ళకి ఇంత మంచి ఆహారం.. దొరుకుతుంది..

ఆరోజు రాత్రి వేళ..
ప్రసాదం పెట్టి.. ఆ అంధ దంపతులు
ను పట్టించుకోకుండా ...
వెళ్ళిపోతాడు.... ,
ఆలయ పూజారి ...

అర్థరాత్రి పూట.. భర్త.. ఆకలి కేకలు వేయడంతో అందరూ వెళ్ళిన తరువాత.. భక్తులు వచ్చి.. పెట్టి.. పోయిన అన్నం మెతుకులు కోసం..
నడుస్తూ ఉంటే.. రాజేశ్వరి..
ఆ అంధ భార్య కు సాయం చేసేందుకు
వచ్చి... వాళ్ళకి.. నవ విధ
.ప్రసాదం పెట్టి.. తన ముక్కు పుడక..
ఇచ్చి... మాయం అవుతుంది...

మరుసటి రోజు ఉదయం...
ఆలయ నిర్వాహకులు..
ఆ దంపతులు ను ఆలయం వద్ద నుంచి తరిమేస్తూ ఉంటే.. అంధ భార్య.. వద్ద ఉన్న ఆ అమ్మవారి ముక్కు పుడక ను
చూసి.. అందరూ చూస్తూ ఉంటే
పూజారి..
దొంగ అని.. కొడుతుంటే..
రాజేశ్వరి... ముసలావిడ రూపంలో
అక్కడ కు వచ్చి...

అమాయక దంపతులు పై,
అదీ కాక... అంధులైన.. వీళ్ళపై..
అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో ,

దీనులైన వీరిపై అమానుషం గా,
ప్రవర్తించిన తీరు కారణంగా గత జన్మల,
కర్మల ఫలాలను నొప్పక..
శాశ్వతంగా...
స్వామి వారి కి, అమ్మవారి కి,
పూజ అర్హత లేదని... శపించింది.....
అది విని ఇద్దరూ దంపతులు కు..
చూపు రాగా...
పూజారి.... అంతరిక్షనికి..
ఎగిరి పోయాడు....